Friday, August 25, 2006

ఎంటొ ఈ యదవలు చేసిన Developmenutu ??

గుంటురు ఎంపి రాయపాటి సాంబశివరావు మటలొ ఆంధ్ర ప్రజలె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్దికి దొహదపద్దారట. ఎంటొ ఈ యదవలు చేసిన అభివృద్ది, Andhra mess lu తపితె విల్లు చెసింది ఎమి లేదు. ఆంద్ర ప్రజలు పొట్ట కుటి కొసం హైదరాబాద్ కు వచ్ఛి బతుకు తున్నారని రాయపాటి గమనిస్తే మంచిది లెకపొతె 1969 పట్టిన గతే పడుత్నుది.

http://thatstelugu.oneindia.in/talk2006/politics/cong-provokes-coastal-leaders.html